అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లక్ష్యలు..ఉద్దేశ్యాలు
మొదటి నుండి సామ్యవాద బావలు గల మన నేతాజీ దేశ ప్రజలకు స్వేచ్ఛ ,సమానత్వం కోసం కలలు కన్నాడు.దేశం లో పేద ,దనిక అంతరాలు ఉండకూడదని .దేశ సంపదపై అందరికీ సమాన హక్కులు ఉండాలని,విద్యా ,వైద్యం ,ఉపాధి అందరికీ సమానంగా అందాలని కోరుకున్నాడు..అందుకోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్కప్రారంభ లక్ష్యాలుగా ఈ క్రింది అంశాలు నిర్ధారించాడు..
ఫార్వర్డ్ బ్లాక్ యొక్క లక్ష్యాలు
1) State _ planning for the reorganisation of agriculture and industry on socialistic lines ఉపాధి అవకాశాలకు,సంపదకు మూలమైన దేశం లోని వ్యవసాయం మరియు పరిశ్రమల ను సామ్యవాదం ఆధారంగా ప్రభుత్వ అధ్వర్యంలో లో పునర్ వ్యవస్తీకరించి అందరికీ సమాన అవకాశాలు కల్పించి,పేద ధనిక అంతరాలు లేకుండా చేయాలి.
2) abolition of land lordism..i.e. zamindari system దేశంలో జమీందారీ విధానం తొలగించి ప్రజలందరికీ దేశ సంపదపై సమాన హక్కులు కల్పించాలి.
3) social ownership of the means of production (land, factories etc) and means of distribution (banks and the transportation system)ఉత్పత్తికి మూలాలైన భూమి, పరిశ్రమలు, బ్యాంకులు మరియు రవాణా వ్యవస్థలు ప్రభుత్వ అధీనంలో ఉండి ప్రజల భాగస్వామ్యంతో అందరికీ సమాన అవకాశాలు కలించ బడాలి.
4) providing workers several kinds of benefits such as the payment of minimum wages and occupational safety వివిధ కుల వృత్తులు మరియు పనులుం చేసే శ్రామికులకు ,కార్మికులకు న్యాయం చేకూర్చే విధంగా, కనీస వేతనాలు అందేవిధంగా, కుల వృత్తులను కాపాడే విధంగా బలమైన చట్టాలు తేవాలి .
5) a new monetary and credit system in the light of the current theories in the modern world ఆధునిక ప్రపంచ మార్పు కు అనుగుణంగా ఆర్థిక పెట్టుబడి మరియు రుణ వ్యవస్థలలో మార్పులు చేసి ప్రజలు సమాన అవకాశాలు కల్పించుట…